పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు
న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్‌డౌన్‌ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు.   ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కరోనా వైరస్   విస్తరిస్తున్నక…
షేర్ల బేజారుతో బంగారానికి క్రేజు..
ముంబై  : కరోనా వైరస్‌ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం స్వర్ణానికి కలిసివచ్చింది. మహమ్మారి వైరస్‌ షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుండటంతో మదుపరులు  బంగారం లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో హాట్‌మెటల్‌ క…
టెన్త్‌ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
అమరావతి:  పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   కరోనా  వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్‌ షీట…
స్టాక్‌మార్కెట్‌పై వైరస్‌ ఎఫెక్ట్‌..
ముంబై  : కరోనా వైరస్‌ పలు దేశాలకు వ్యాప్తి చెందుతుండటం స్టాక్‌మార్కెట్లలో మదుపరులను ప్రభావితం చేసింది. వైరస్‌ భయాలతో   స్టాక్‌మార్కెట్‌   బుధవారం వరుసగా నాలుగో రోజూ భారీగా నష్టపోయింది. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్…
దారుణం: రూ.5 చిల్లర అడిగాడని..
ముంబై :  తనకు రావాల్సిన చిల్లర అడిగినందుకు ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం నాడు ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై బోరివాలికి చెందిన రామ్‌దులర్‌ సింగ్‌ యాదవ్‌(68) అనే వ్యక్తి మంగళవారం  గ్యాసు నింపించుకోవటానికి దగ్గరలోని మగథానే గ్యాస్‌ స్టేషన్‌కు వెళ్ల…
ఘోర ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని అవినాషిలో కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ .10 లక్షల ఎక్స్‌గ్రేషి యా ప్రకటించింది.  అత్యవసర సహాయంగా రూ .2 లక్షలు వెంటనే అందిస్తామని రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా కేరళ…